విశాఖపట్నం: పద్మనాభం (Padmanabham) కొండపై కొలువై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం కొలతలు తీసి అంచనాల తయారు చేశారు. ఆరేళ్ల క్రితం పిడుగుపాటుకు ఆలయ గోపురం దెబ్బ తినడంతో ఈ ఆలయ పునర్నిర్మా ణానికి ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు 60 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు చేయగా.. దేవాదాయ శాఖ 48 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసింది. సింహాచలం దేవస్థానం 12 లక్షల రూపాయల నిధులను విడుదల చేసింది. దీంతో ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు టెండర్ పిలవడం కోసం ఎండోమెంట్ అధికారులు ఆలయ కొలతలు తీసుకుని అంచనాలు తయారుచేసి ఉన్నత అధికారులకు పంపిస్తామన్నారు. అతి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు.
/Web Stories/
-
మరో విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
బేబమ్మ క్రేజ్ తగ్గేదేలే | Latest Photos of Krithi Shetty
నేటి రాశి ఫలితాలు | Today Horoscope 07-04-2023
అల్ట్రా స్టైలిష్లుక్లో మహేష్బాబు..
Today Rasi Phalalu 05-04-2023
Shakuntalam Movie Casting
Shaakuntalam Movie Review | శాకుంతలం మూవీ రివ్యూ
Secunderabad to Tirupati Vande Bharat Express
Raashi Sing Beautiful Hot Gallery
NTR30 | మంచి స్పీడ్ మీదున్న తారక్.. భారీ ఫైట్ సీన్తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Must Visit Best Five Places in India
Major Train Accidents in India | Train Accidents
Heroines in SIIMA Awards 2023 | SIIMA Awards 2023
Das Ka Dhamki Movie Review and Collections
AP ENTRANCE EXAMS: ఏపీలో ప్రవేశ పరీక్షలు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
anantha padmanabha swamy koti deepotsavam | పద్మనాభస్వామి కోటి దీపోత్సవం