విశాఖపట్నం: పద్మనాభం (Padmanabham) గోస్తనీ నది (Gostani River) వంతెన నుండి శేరీఖండం పంచాయితీ వరకూ సుమారు రెండు కిలో మీటర్లు ప్రధాన రహదారి మరమ్మత్తులు చేయించాలని బీజేపీ పద్మనాభం మండల యువమోర్చ అధ్యక్షులు హంస మహేష్ జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం వలన రోడ్డుపై ఉన్న గుంతలలో వర్షం నీరు చేరి వాహన దారులకు గుంతలు కనిపించక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పద్మనాభం మండల హెడ్ క్వార్టర్స్ కావడం వలన సుమారు రోజుకు 51 గ్రామాలనుండి ప్రజలు ఈ రహదారి మీదిగా వస్తూ ఉంటారు. దీనితో పాటుగా సింహాచలం నుండి విజయనగం, తగరపువలస, విశాఖపట్నం వెళ్లుటకు ఈ రహదారి ఉపయోగంలో ఉంది. ఇలా నిరంతరం రద్దీగా ఉండే ఈ రహదారి మరమ్మత్తులు లేక ఇబ్బంది కలుగుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి కాలువ వంతెన పూడిక తీయకపోవటం వలన వర్షపు నీరు ఈ ప్రధాన రహదారిమీదిగా ప్రవహిస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
/Web Stories/
anantha padmanabha swamy koti deepotsavam | పద్మనాభస్వామి కోటి దీపోత్సవం
మరో విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
Heroines in SIIMA Awards 2023 | SIIMA Awards 2023
బేబమ్మ క్రేజ్ తగ్గేదేలే | Latest Photos of Krithi Shetty
Raashi Sing Beautiful Hot Gallery
Major Train Accidents in India | Train Accidents
Must Visit Best Five Places in India
Shaakuntalam Movie Review | శాకుంతలం మూవీ రివ్యూ
NTR30 | మంచి స్పీడ్ మీదున్న తారక్.. భారీ ఫైట్ సీన్తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Das Ka Dhamki Movie Review and Collections
Secunderabad to Tirupati Vande Bharat Express
AP ENTRANCE EXAMS: ఏపీలో ప్రవేశ పరీక్షలు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి
నేటి రాశి ఫలితాలు | Today Horoscope 07-04-2023
అల్ట్రా స్టైలిష్లుక్లో మహేష్బాబు..
Today Rasi Phalalu 05-04-2023
Shakuntalam Movie Casting