AP: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. విద్యార్థులు స్కూల్స్ కి మొబైల్స్ తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించగా.. ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లు తేవడంపై ఆంక్షలు విధించారు. టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
AP: పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం
AP: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. విద్యార్థులు స్కూల్స్ కి మొబైల్స్ తీసుకురావడంపై పూర్తిగా నిషేధం విధించగా.. ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లు తేవడంపై ఆంక్షలు విధించారు. టీచర్లు తమ ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
/Web Stories/
Leave a comment
Leave a comment